వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ 'ఇరుముడి' సంచలనం సృష్టించింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది థియేటర్లలో చూసిన మూవీగా నిలిచింది. ఏకంగా 1.25 కోట్ల మందికిపైగా ప్రేక్షకులు ఈ సినిమాను చూశారని సినీ వర్గాలు తెలిపాయి.
ఇక బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇరుముడి(4.81M టికెట్స్) నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నాయి. పుష్ప2(20.41M), కల్కి(13.14M), సలార్ (7.17M) ముందు వరుసలో ఉన్నాయి.
Comments
Loading comments...

