Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు

Follow Udayam Digital on Google
రచన దేవి Jul 29, 2026 12:01 PM అల్ ఇండియా అంతర్జాతీయ
అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణి దాడులు - Udayam Digital
అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని, తమ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని వెల్లడించింది. ఒమన్ సమీప సముద్ర మార్గంలో నౌకలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని అత్యవసరంగా భేటీ అయ్యారు.

Comments

G
Loading comments...