వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉంటున్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తాము 40 రకాల సైబర్ నేరాలను గుర్తించామని, వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
Comments
Loading comments...

