వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు కుంటుపడ్డాయి. కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించినా, కనీస వైద్య పరీక్షలు అందుబాటులో లేవు. 70 ఏళ్ల వృద్ధురాలికి అవసరమైన కిడ్నీ, రక్త పరీక్షల కోసం వేరే చోటికి వెళ్లాలని వైద్యులు సూచించడం ఇక్కడి దుస్థితికి నిదర్శనం.
ప్రాథమిక పరీక్షలే జరగకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

