Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెక్చరర్ల సర్టిఫికెట్లపై విచారణ: ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 13, 2026 12:13 PM వికారాబాద్తెలంగాణ
లెక్చరర్ల సర్టిఫికెట్లపై విచారణ: ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం - Udayam
లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లపై ఇంటర్ బోర్డు పకడ్బందీగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో తాండూరులో ఒక లెక్చరర్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 168 మంది లెక్చరర్లు ఉండగా, అందులో 68 మంది కాంట్రాక్టు నుంచి రెగ్యులర్ అయ్యారు. వీరి ధ్రువపత్రాలన్నింటినీ ఉన్నతాధికారులు ప్రస్తుతం ముమ్మరంగా పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...