Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 11:44 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా - Udayam Digital
పీఎంజేజేబీవైలో ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పొందవచ్చు. 18–50 ఏళ్ల సేవింగ్స్‌ ఖాతాదారులు చేరవచ్చు. ప్రీమియం ఖాతా నుంచి ఆటో డెబిట్‌ అవుతుంది. బీమాదారుడు మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు అందుతాయి. చేరిన 30 రోజుల తర్వాత కవరేజ్‌ ప్రారంభమవుతుంది. మొదటి ఏడాదిలో ప్రమాద మరణానికే, రెండో ఏడాది నుంచి సాధారణ మరణానికీ వర్తిస్తుంది. 50 ఏళ్లలోపు చేరితే 55 ఏళ్ల వరకు కవరేజ్‌ ఉంటుంది.

Comments

G
Loading comments...