Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్చుగల్‌ చేరిన ఐఎన్‌ఎస్‌ సుదర్శిని

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 14, 2026 4:23 PM ఆల్ ఇండియా జాతీయ
పోర్చుగల్‌ చేరిన ఐఎన్‌ఎస్‌ సుదర్శిని - Udayam
ఐఎన్‌ఎస్‌ సుదర్శిని అట్లాంటిక్‌ సముద్రంలో 19 రోజుల ప్రయాణం అనంతరం పోర్చుగల్‌లోని పాంటా డెల్‌గడా నౌకాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని బోస్టన్‌ నుంచి ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. లోకాయన్‌-2026 యాత్రలో భాగంగా 15,000 నాటికల్‌ మైళ్లకు పైగా ప్రయాణించిన సుదర్శిని భారత్‌-పోర్చుగల్‌ సముద్ర సంబంధాల బలోపేతానికి వృత్తిపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననుంది.

Comments

G
Loading comments...