Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో రూ.1.9 కోట్ల జరిమానా

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 5:31 PM అల్ ఇండియా జాతీయ
ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లో రూ.1.9 కోట్ల జరిమానా - Udayam Digital
ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టిన ఉద్యోగుల టైమ్ ట్రాకింగ్ విధానంపై ఫ్రాన్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.9 కోట్ల జరిమానా విధించారు. తమ దేశ కార్మిక చట్టాలకు ఈ విధానం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని సమయం వారానికి 35 నుంచి 48 గంటల వరకు మాత్రమే ఉండాలని నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి 72 గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Comments

G
Loading comments...