Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రదాడులు ఆగితేనే సింధూ జలాలపై చర్చ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 14, 2026 10:17 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఉగ్రదాడులు ఆగితేనే సింధూ జలాలపై చర్చ - Udayam
2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసింది. దీంతో పాక్‌లో వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. జలాలను విడుదల చేయాలని పాకిస్థాన్‌ పదేపదే కోరుతోంది. సీమాంతర ఉగ్రదాడులు ఆగితేనే ఈ అంశాన్ని పరిశీలిస్తామని భారత్‌ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన అంతర్జాతీయ ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు సార్వభౌమ దేశానికి ఉంటుందని పేర్కొంది.

Comments

G
Loading comments...