వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తఢిల్లీ వేదికగా భారత్-సింగపూర్ దేశాల మధ్య 19వ విదేశాంగ సంప్రదింపుల సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రంద్ర టండన్, సింగపూర్ శాశ్వత కార్యదర్శి లూక్ గోహ్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఆసియాన్ సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకున్నారు.
Comments
Loading comments...
