వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ జిల్లాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నల్గొండలో జరిగే వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్మల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం జెండా ఎగురవేయనున్నారు.
Comments
Loading comments...

