Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకాలగూడెంలో కాపు కమ్యూనిటీ భవనానికి శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:56 AM ఏలూరుGeneral
అంకాలగూడెంలో కాపు కమ్యూనిటీ భవనానికి శ్రీకారం - Udayam
కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో కాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన పూజలు నిర్వహించారు. కన్నాపురం ప్రధాన రహదారికి ఆనుకుని సచివాలయం సమీపంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నట్లు ధూళిపూడి బాబురావు తెలిపారు. మూడు సెంట్ల స్థలంలో దాతల విరాళాలతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...