వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో కాలువలో లభించిన ఆరు నెలల శిశువు మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తల్లి షబానా, ఆమె ప్రియుడు విశాల్ను అరెస్టు చేసి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.
కొత్త జీవితం కోసం శిశువును అడ్డంకిగా భావించిన విశాల్ బాలుడిని హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి షబానా కూడా సహకరించినట్లు విచారణలో వెల్లడైంది.
Comments
Loading comments...
