వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి సెప్టెంబర్ 27 వరకు గడువు విధించారు. పలు నగరాల్లో జరిగిన నిరసనల్లో ఘర్షణలు చోటుచేసుకోగా, 100 మందికిపైగా అరెస్టైనట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇమ్రాన్పై కేసుల్లో న్యాయమైన విచారణ జరపాలని పీటీఐ నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్కు భారీ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
