వార్తలకు తిరిగి వెళ్లండిఇళ్ల కూల్చివేత నోటీసులపై బాధితుల ధర్నా Kiran Sep 17, 2026 2:55 PM ఖమ్మంGeneral00SaveShareఖమ్మం శ్రీనివాసనగర్లో ఇళ్ల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై ధర్నా చేశారు. కూల్చివేత నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...