వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ నుంచి ఏపీలోని చేపల చెరువులకు చేపల దాణాగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను సైబరాబాద్ పోలీసులు, పశువైద్య అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఇలాంటి వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

