వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 7 దరఖాస్తులు స్వీకరించినట్లు నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రెవెన్యూ శాఖకు 2, హౌసింగ్, మున్సిపల్ కమిషనర్కు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 దరఖాస్తులు వచ్చినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
విద్యాశాఖకు మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఒక దరఖాస్తు అందిందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించ
Comments
Loading comments...

