Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతతో సన్నగిల్లిన విమాన సేవలు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 4:32 PM అమరావతిGeneral
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతతో సన్నగిల్లిన విమాన సేవలు - Udayam
మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌లోని ఐదు ప్రధాన విమానాశ్రయాల్లో జూన్, జూలైలో విమాన కార్యకలాపాలు తగ్గాయి. చెన్నై, హైదరాబాద్‌లో దాదాపు 20% మేర క్షీణత నమోదైంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరులోనూ రెండంకెల తగ్గుదల కనిపించింది. ఢిల్లీ మాత్రం మినహాయింపుగా జూన్‌లో 8%, జూలైలో 2.5% వృద్ధి సాధించింది. జూలైలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 4.8% తగ్గి 1.2 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...