వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 27న ఉదయం 10.30 గంటలకు పోలింగ్ స్టేషన్ల వారీగా వార్డు సభలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ సభల్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ను చదివి వినిపించడంతో పాటు ఓటు నమోదు, నోటీసులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి వార్డు సభలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

