Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21 నాటికి ఫించన్ల పరిశీలన పూర్తి కావాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:13 PM విజయనగరంGeneral
ఈ నెల 21 నాటికి ఫించన్ల పరిశీలన పూర్తి కావాలి - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి స్దానిక జమ్ము స్వర్ధ సచివాలయంలో పింఛన్‌ దరఖాస్తుల ప్రక్రియను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరితో దరఖాస్తు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నమోదు, OTP ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి, 21లోగా పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...