వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లిలో రూ.18.50 కోట్లతో చేపట్టిన ఐడీటీఆర్ ప్రాజెక్టు పనులు పదేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. 2016లో శంకుస్థాపన చేసినా బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణం నిలిచిపోయింది.
ఏటా వెయ్యి మందికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాన్ని ప్రతిపాదించారు. పనుల పూర్తికి తాజాగా కొత్త టెండర్లు పిలిచామని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

