Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

360 కంటైనర్లతో 1.3 కి.మీ. పొడవైన కంటైనర్ రైలు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:08 PM జాతీయంGeneral
దేశంలోనే తొలిసారిగా 1.3 కి.మీ. పొడవైన డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ప్రయాణించిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ముంబైలోని నెహ్రూ పోర్ట్ నుంచి గుజరాత్‌లోని వడోదరకు 422 కి.మీ. ప్రయాణించిన ఈ రైలు 3,922 టన్నుల బరువున్న 360 కంటైనర్లను మోసుకెళ్లింది. ఒక్కో కంటైనర్ 20 అడుగుల పొడవు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...