Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:23 AM కామరెడ్డిGeneral
ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు - Udayam
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒడిశాకు చెందిన రాజు, దీపక్లపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. జూన్లో పట్టుబడిన ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు.

Comments

G
Loading comments...