Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రోజుల్లో ఇరుముడి వంద కోట్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:52 PM జాతీయంవినోదం
ఐదు రోజుల్లో ఇరుముడి వంద కోట్లు - Udayam
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్‌ ప్రకటించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. తండ్రీకూతుళ్ల కథాంశంతో రూపొందిన చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటించారు. రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించింది.

Comments

G
Loading comments...