వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్కు చెందిన మహిళా యూట్యూబర్ రచనా గుర్జర్ ఇంట్లో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఇటీవల ఆమె తన యూట్యూబ్ ఛానల్లో ఇంటి లోపలి దృశ్యాలు, తలుపులు, గదుల వివరాలతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను ప్రదర్శిస్తూ 'హోమ్ టూర్' వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియో ఆధారంగా పథకం వేసిన దొంగలు, రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బంధించారు. అనంతరం లక్షల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

