వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని హుబ్బళ్లిలో JGMM మెడికల్ కాలేజీ, KLE హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు.
ఉత్తర కర్ణాటకలో వైద్య విద్య, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన ఈ కొత్త క్యాంపస్లో 250 MBBS సీట్లు, 1,200 పడకల ఆస్పత్రి ఉన్నాయి. పేదల కోసం 300 పడకలు కేటాయించారు.
Comments
Loading comments...

