వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవసాయ క్షేత్రం, ఆయన మామ భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ భూములు ఆక్రమించుకున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ భూదందాలపై ఈడీ విచారణ జరిపించాలని, ఈ భూమిని అమరవీరుల కుటుంబాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రోజుకో నాయకుడి అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

