వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
2025 నవంబర్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, మధ్యలో కొద్దిరోజులు పదవిలో లేకపోయినా మళ్లీ మంత్రి అయ్యారు.
Comments
Loading comments...
