వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల గానకోకిల కళానికేతన్ నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్సీ ఎల్. రమణ ఘనంగా సన్మానించారు. అధ్యక్షులుగా ఎలగందుల రవి, కార్యదర్శిగా పుప్పాల అశోక్ కుమార్ ఎన్నికైన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సంస్థ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని రమణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

