వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ గ్రామంలో 246 నుంచి 249 నంబర్ పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు.
ఫారం-6, 7, 8 స్వీకరణపై బీఎల్వోలకు సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న నోటీసులన్నింటినీ రెండు రోజుల్లోగా అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

