వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీ, మిల్ వర్కర్లకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం అమలు చేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని టీయూసీఐ నేతలు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సూరబికి వినతిపత్రం అందజేశారు.
హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, అసంఘటిత కార్మికుల హక్కులను పరిరక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...
