వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే ఫంక్షన్ హాల్ పక్కన గాంబ్లింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు.
7 మంది గ్యాంబ్లింగ్కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.73,310/- నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు హిందూపురం టూ టౌన్ సి ఐ కరీం తెలిపారు.
Comments
Loading comments...

