వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తూ హిందూ మత అజెండాను తెరపైకి తెస్తున్నారు. హిందూ జీవన విధానం, మహిళలను గౌరవించడం, సహనం, దానధర్మాలు, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి అంశాలను ప్రస్తావించారు.
కొంతమంది హిందువుల సహనాన్ని ఆసరాగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని, ఓట్ల కోసం నాయకులు దీనిని పట్టించుకోవడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Comments
Loading comments...

