వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు డిమాండ్ చేశారు. కఠ్మాండులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు.
నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తామని ప్రకటించారు.
Comments
Loading comments...

