వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో సోమవారం అత్యధికంగా వల్లూరులో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామున వాతావరణం మారి పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.
మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులో అత్యల్పంగా 1.4 మిల్లీమీటర్ల వర్షం, మైదుకూరులో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం పసుపు, అరటి పంటలకు మేలు చేసిందని రైతులు తెలిపారు.
Comments
Loading comments...

