Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య అభివృద్ధిపై మంత్రి దృష్టికి ఎమ్మెల్యే ప్రతిపాదనలు

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 03, 2026 5:00 PM నిజామాబాద్తెలంగాణ
ఆరోగ్య అభివృద్ధిపై మంత్రి దృష్టికి ఎమ్మెల్యే ప్రతిపాదనలు - Udayam Digital
నిజామాబాద్‌ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్షలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పలు ప్రతిపాదనలు మంత్రి దామోదర రాజనర్సింహకు అందించారు. వైద్య సదుపాయాల అభివృద్ధి, సిబ్బంది భర్తీపై చర్యలు తీసుకోవాలని కోరారు. భీమ్‌గల్‌ 100 పడకల ఆస్పత్రి పనులు పూర్తి చేయడం, కొత్త ఆరోగ్య కేంద్రాలు, భవనాలు, ఖాళీ పోస్టుల భర్తీ, జిల్లా ఆస్పత్రికి ఎంఆర్‌ఐ యంత్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...