వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. సొసైటీల లావాదేవీలపై విచారణ కోరుతూ సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అర్హులైన చేనేత కార్మికులకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని, నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

