Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నుంచి హనుమకొండ ఈతకొలను పునఃప్రారంభం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 29, 2026 3:12 PM వరంగల్తెలంగాణ
ఆగస్టు నుంచి హనుమకొండ ఈతకొలను పునఃప్రారంభం - Udayam Digital
హనుమకొండ డీఎస్‌ఏ ఈతకొలను మరమ్మతులు పూర్తయ్యాయి. గోడలకు వచ్చిన బీటల కారణంగా మూతపడిన ఈతకొలను ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ.21 లక్షలతో చేపట్టిన పనులు పూర్తికాగా, ప్రస్తుతం నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రయల్‌ విజయవంతమైతే ఈతకొలను తిరిగి ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...