వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలోని ఈద్గా మైదానంలో వర్షం కోసం ఈ నెల 20న ప్రత్యేక నమాజు, దువా నిర్వహించనున్నట్లు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు రియాజ్, ఇస్మాయిల్ తెలిపారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
పట్టణంలోని ముస్లింలు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరారు.
Comments
Loading comments...

