వార్తలకు తిరిగి వెళ్లండి

గురుపౌర్ణమి సందర్భంగా బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గోపూజ, గురుపాద పూజ, రథోత్సవం, రుద్రయజ్ఞం, తులాభారం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరయ్యారు. మాజీ కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా తదితరులు పాల్గొని గురువులను సన్మానించగా, కార్యక్రమాలకు ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...
