వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం బస్టాండ్ సమీపంలోని గ్రంథాలయం ఆవరణలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడితో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు, వీరిద్దరూ బొగత జలపాతం సందర్శించి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మణుగూరుకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.
Comments
Loading comments...

