Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 12, 2026 8:57 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో పాతూరు ఆంజనేయస్వామి కొండూరు క్రాస్ వద్ద టూవీలర్ పై వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో Ap39k ద్ 6449 వాహనం పై వెళుతున్న వ్యక్తి రోడ్డుపై పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. లేపాక్షి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...