వార్తలకు తిరిగి వెళ్లండి

అంటరానితనం నిర్మూలన, రాజ్యాంగ పరిరక్షణ కోసం టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు మహా ధర్నా నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ధర్నాచౌక్లో కవ్వంపల్లి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగనుంది. ఎస్సీల హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని నేతలు డిమాండ్ చేయనున్నారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

