Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా-చైనా కలిస్తే.. ప్రపంచం వినాల్సిందే!

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 11:21 AM జాతీయంGeneral
ఇండియా-చైనా కలిస్తే.. ప్రపంచం వినాల్సిందే! - Udayam
బ్రిక్స్ సమ్మిట్-2026 ప్రారంభం వేళ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీపై అందరి దృష్టి నెలకొంది. మూడేళ్లలో మూడుసార్లు కలిసినప్పటికీ.. భారత్‌లో మాత్రం ఏడేళ్ల తర్వాత వీరి భేటీ జరుగుతోంది. ఆసియాలోని రెండు ప్రధాన శక్తులైన భారత్‌-చైనా సయోధ్య ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ సహకారానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...