వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో చెత్తను ఇష్టారీతిన పడేయకుండా GHMC చర్యలు చేపడుతోంది. నగరంలోని 2,500 చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో CCTV కెమెరాలు, IOT ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లను ఏర్పాటు చేయనుంది.
కెమెరాలతో రాత్రింబవళ్లు నిఘా పెట్టి, చెత్త వేయడం, అనుమానాస్పద సంచారం, పరికరాల ధ్వంసాన్ని గుర్తించనుంది. దీంతో అధికారులకు తక్షణ హెచ్చరికలు అందనున్నాయి.
Comments
Loading comments...

