వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి నేపథ్యంలో వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారులపై రాత్రి నుంచి వాహనాల రద్దీ పెరిగింది.
టోల్గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Comments
Loading comments...

