Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్వీర్‌కు చారిత్రక రజతం

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 29, 2026 7:35 AM అల్ ఇండియా క్రీడలు
గుల్వీర్‌కు చారిత్రక రజతం - Udayam Digital
గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత పురుష అథ్లెట్‌గా గుల్వీర్‌ సింగ్‌ అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Comments

G
Loading comments...