వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషుల జూనియర్ ఆసియాకప్ హాకీలో భారత్ ఫైనల్కు చేరింది. శుక్రవారం సెమీఫైనల్లో మలేసియాపై 3-1తో విజయం సాధించింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా రెండు గోల్స్ చేయగా.. సుఖ్వీందర్ సింగ్ ఒక గోల్ చేశారు.
మలేసియాకు వచ్చిన పెనాల్టీ స్ట్రోక్ను భారత కీపర్ వివేక్ లాక్రా అడ్డుకున్నారు. కొరియా-పాకిస్థాన్ సెమీఫైనల్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
Comments
Loading comments...

