Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై రైతుల ధర్నా

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 4:57 PM జాతీయంGeneral
లింగపాలెం మండలంలోని ఆసన్నగూడెంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఎకరాకు రూ.40–50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, భూమికి భూమి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తోటలు, పొలాలకు వెళ్లేందుకు సర్వీస్‌ రోడ్లు, మార్గాలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ జీవనాధారాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...