వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి

గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పుష్కర జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఎస్పీ జానకి షర్మిల పాల్గొని జిల్లాలో ఏర్పాట్లపై వివరాలు సమర్పించారు.
Comments
Loading comments...